తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

0
29 Views

అనంతగిరి డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారం దర్శించుకున్న ఆయన రెండు రాష్ట్రల కు సంబంధించిన రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. అయితే ప్రకాష్ గౌడ్ ఈరోజు రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.