చేవెళ్ల కాంగ్రెస్ MP అభ్యర్థిగా రంజిత్ రెడ్డి…!

0
16 Views

అనంతగిరి డెస్క్:చేవెళ్ల నుండి రంజిత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి!! కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని భావిస్తున్న తరుణంలో సర్వేలు ఆమెకు అనుకూలంగా రాలేదు. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా పట్నం సునీతకు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.