శ్రీశైలం నదిలో చిక్కుకున్న వికారాబాద్ జిల్లా వాసులు…

0
639 Views

అనంతగిరి డెస్క్ : శ్రీశైలంలో అనుకోకుండా 4వ గేట్ ఎత్తివేయ్యడంతో వరదప్రవహం పెరగడంతో నది స్నానం చేస్తున్న భక్తులు వెంబడే బయటకు వచ్చారు.ఈ తరుణంలో నదిలోనే ఉండి స్నానం ఆచరిస్తున్న దోమ మండల్ దాదాపూర్ గ్రామానికి చెందిన యువకులు అయిన మాజీ సర్పంచ్ u కృష్ణ మరియు, E గురుచర్ గౌడ్ , ఈశ్వర్ సిద్ధి(DBF VKB ప్రెసిడెంట్) B రమేష్ ( ముదిరాజ్ సంఘం అధ్యక్షులు) నీటి ప్రవాహంలో గమనించి బయటకు వచ్చారు. అయితే యాదాద్రి జిల్లాకు చెందిన ఓ కారు ఇరుక్కుపోగా  కార్ ని బయటకు తియ్యడానికి నానా విధాలా ప్రయత్నం చేసి చివరకు కారును అందరూ కలిసి బయటకు తీశారు.