కలెక్టర్ కార్యాలయంలో రూ.1.22లక్షలు ధర పలికిన వినాయక లడ్డు

0
117 Views

వికారాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద బుధవారం లడ్డు వేలంపాట నిర్వహించగా కలెక్టర్ కార్యాలయంలో డ్రైవర్లు గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గౌడ్ నరసింహ, అటెండర్ గోపీనాథ్ లు కలిసి సంయుక్తంగా వేలంపాటలో పాల్గొని రూ.1.22లక్షలకు లడ్డును దక్కించుకున్నారు. అనంతరం అధికారుల సమక్షంలో గణనాధునికి నిమర్జనం కార్యక్రమం నిర్వహించారు.