15 Views
తాండూరు : తాండూరు ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి కనిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం తాండూరు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పైలేట్ రోహిత్ రెడ్డి గత కొంత కాలంగా తాండూరులో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.