వికారాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల చావు కోరుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థకు గురయ్యారు. పెద్దేముల్ (మం) మారేపల్లి కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది....
తాండూర్: తాండూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆత్మహత్య ను నివారించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం...
తాండూరు : తాండూరు ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి కనిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం తాండూరు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా...
వికారాబాద్ : గ్రంథాలయాలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు . సోమవారం జిల్లా గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ...