జనవరి 26నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర

0
23 Views

హైదరాబాద్: తె లంగాణ వ్యాప్తంగా జనవరి 26నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టానున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి   కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే ,ప్రియాంక గాంధీ వద్రా లు హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికల్లో సరికి ప్రజల్లో ఉంటూ ప్రజా క్షేత్రంలో అధికార పార్టీ అన్యాయాలను ఎండగట్టి పార్టీని గెలిపించే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.