వికారాబాద్: వికారాబాద్ రైల్వే బ్రిడ్జీ మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 12 కోట్లు మంజూరైన విషయం వికారాబాద్ పట్టణ ప్రజలకు తెలిసిందే. ఈ క్రమంలోనే అట్టి బ్రిడ్జును మూలమాలుపులు కాకుండా స్టేట్ గా...
వికారాబాద్ : వికారాబాగ్ పట్టణంలోని గంగారం ఆలంపల్లిలోని రాజీవ్ స్వగృహాకు సంబంధించిన భూములను అమ్మెందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. గతంలో ఆలంపల్లిలో 15 ఎకరాలు , గంగారం 3 ఎకరాలను అప్పట్లో కేటాయించగా...
కేరళ: కేరళ రాష్ట్రంలోని సముద్రతీరంలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. సముద్రపు ఒడ్డున సముద్రపు కెరటాలు ఒక్కసారిగా ఆగిపోయి ఎటు కదలకుండా ఉండడంతో అంతా అయోమయానికి గురిచేస్తుంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు...