వికారాబాద్(కోట్ పల్లి): అనుమానస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రావులపల్లి గ్రామానికి చెందిన రత్మమ్మ(33)ను గత తొమ్మిది సంవత్సరాల...
మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం భార్య చోటమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా ఆమెను తలచుకుంటు మక్తుంసాబ్ ఆదివారం రాత్రి మృతి చెందాడు.. అట్టి విషయం తెలుసుకున్న...
వికారాబాద్ : గ్రంథాలయాలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు . సోమవారం జిల్లా గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ...
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో గంగారం వద్ద అమ్మకానికి ఉంచిన మూడున్నర ఎకరాల భూమి వేలం పాటను సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్దబహిరంగ వేలం నిర్వహించారు. వేలం పాటలో 50 మంది వరకు పాల్గొనగా...
వికారాబాద్: వికారాబాద్ రైల్వే బ్రిడ్జీ మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 12 కోట్లు మంజూరైన విషయం వికారాబాద్ పట్టణ ప్రజలకు తెలిసిందే. ఈ క్రమంలోనే అట్టి బ్రిడ్జును మూలమాలుపులు కాకుండా స్టేట్ గా...