న్యూఢిల్లీ: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ జాతీయ కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు.కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాం సింగ్ చదూని...
తాండూర్: తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థుల వరకు పురుగులతో కూడిన అన్నం పెట్టడం వల్ల అవస్థకు గురైన పట్టించుకోనటువంటి...
వికారాబాద్: వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి పి సి సి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి అన్నారు.తెలంగాణ /కర్ణాటక రాష్ట్ర సమాచారాన్ని దౌర్జన్యంగా తీసుకవేళ్లాడానికి...
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర...