news

బిఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నాం సింగ్ చదూని నియామకం…

న్యూఢిల్లీ: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ జాతీయ  కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు.కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాం సింగ్ చదూని...

నిర్లక్ష్యంగా భోజనం వండిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

తాండూర్: తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థుల వరకు పురుగులతో కూడిన అన్నం పెట్టడం వల్ల అవస్థకు గురైన పట్టించుకోనటువంటి...

వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.: పట్లోళ్ల రఘువీర్ రెడ్డి, టి పి సి సి ప్రధాన కార్యదర్శి

వికారాబాద్: వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి పి సి సి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి అన్నారు.తెలంగాణ /కర్ణాటక రాష్ట్ర సమాచారాన్ని దౌర్జన్యంగా తీసుకవేళ్లాడానికి...

ఢిల్లీలో ఘోరం.. బైక్‌పై వచ్చి బాలికపై యాసిడ్ పోసి పరారైన యువకులు. వీడియో చూడండి

న్యూఢిల్లీ:  ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ చల్లి పరారయ్యారు. దాడిలో గాయపడిన బాధిత బాలిక ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్...

ముఖ్యమంత్రిని కలిసిన శుభప్రద్ పటేల్

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి