హైదరాబాద్:కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేస్తానన్న కేసీఅర్ హామీని కేజీబీవీ లలో పని చేస్తున్న ఏడు వేల మందికి వర్తింప చేయాలని తెలంగాణ ప్రగతిశీల kgbv నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్...
వికారాబాద్: జిల్లాలో ఒకటి నుండి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మెదడు వాపు వ్యాధి సోకకుండా J E ( జపనీస్ ఎన్సపాలిటీస్ ) వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పురిటి శిశువు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వంద పడకల ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... భద్రాద్రి...
న్యూ ఢిల్లీ: నా పార్లమెంట్ పరిధిలోని 'రైల్వే స్టేషన్ల"ను ఎప్పుడూ అభివృద్ధి చేస్తారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్ లో గల మెత్తారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల పరిస్థితి...
పరిగి: పరిగి పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాల JDH పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులచే పని చేపిస్తుంటే ఆ విషయం తెలుసుకొని విలేకరులు వెళ్లి జెడిహెచ్ పాఠశాల సిబ్బందికి అడగడం జరిగిందన్నారు. విద్యార్థులకు చదువుకోడానికి...