మైలార్ దేవ్ పల్లో లో బాలికపై యువకుడి అత్యాచారం

0
23 Views

రాజేంద్రనగర్:బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ కు చెందిన కుటుంబం మైలార్ దేవ్ పల్లి లక్ష్మిగూడ ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. వీరికి సమీపంలోని 26 ఏళ్ల యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.