నకిలీ విత్తనాలు ఇచ్చారని పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన

0
8 Views

అనంతగిరి డెస్క్:  భద్రాద్రి కొత్తగూడెం – నకిలీ వరి విత్తనాల వల్ల వయసు రాకముందే వరి పంట ఈని పొలం అంత తాలు కంకులు అయ్యాయని ములకలపల్లి మండలం తాళ్లపాయ గ్రామా గిరిజన రైతులు.ఆందోళన చేపట్టారు… తమకు న్యాయం చేయకపోతే చనిపోతామని బాలాజీ పెర్టిలైజర్ షాప్ ముందు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు.