18న గురు రాఘవేంద్ర స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టెట్ +డీఎస్సీ పై ఉచిత అవగాహన సదస్సు

0
33 Views

వికారాబాద్ : వికారాబాద్ పట్టణ కేంద్రంలోని గురు రాఘవేంద్ర స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ సోమవారం(18/03/24)టెట్ +డీఎస్సీ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ m.కోటయ్య తెలిపారు. ఈ అవగాహన సదస్సు మార్చి 18ః ఉదయం 9:30ని,, లు నాడు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉచిత అవగాహన సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అగ్రశేణి అధ్యాపకులైన శ్రీ నల్గొండ రమేష్(సైకాలజీ), శ్రీ సత్య రమేష్ (తెలుగు)  అవగాహన కల్పిస్తారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత అవగాహన సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 9849773134,7989630081 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.