మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

0
36 Views

అనంతగిరి డెస్క్: మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి (సిట్టింగ్ ఎంపీ)ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు మూడు లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ త్వరలో మిగితా వారి పేర్లను ఖరారు చేయనుంది.