24 Views
హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సూరారం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక (15) పై గత నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు సొంత పెదనాన్న కొడుకు (20). గురువారం పాఠశాలను సందర్శించిన సిడబ్ల్యుసి కమిటీ సభ్యులు. లైంగిక దాడులమీద అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక విషయాలు తెలపడంతో చైల్డ్ లైన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.