దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో విద్యార్ధుల సెల్ఫీ జోష్

0
19 Views

దుబ్బాక:  హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ జాతీయ స్థాయి కరాటే పోటిల్లో సత్తా చాటిన మిరుదొడ్డి మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలను అభినందించినడానికి మిరుదొడ్డి కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు విచ్చేయగా తమతో సెల్ఫీ దిగాలని విద్యార్థినిలు కోరగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  ఆత్మీయంగా ఉత్సహంగా సెల్ఫీ దిగి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. ఒక వైపు సెల్ఫీ తో చిన్నారుల సందడి..మరోవైపు విద్యార్థినులకు గోల్డ్ మెడల్ అందించి సత్కిరింపులతో పాఠశాల ప్రాంగణం చిన్నారుల కేరింతలతో హోరెత్తింది.