టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా రఘువీరారెడ్డి

0
28 Views

వికారాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా  ధారూరు మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డిని నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రఘువీరారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించినప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిని మరో సారి పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకోగా రఘువీరారెడ్డికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించింది. రఘువీరారెడ్డికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో మంచి సంబందాలు ఉండడంతో ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చినట్లుగా తెలుస్తోంది. రఘువీరారెడ్డికి పదవి రాావడంతో ఆయన అనుచరలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.