Vikarabad

కోట మర్పల్లిలో దారుణం అనుమానస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య

వికారాబాద్(కోట్ పల్లి): అనుమానస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రావులపల్లి గ్రామానికి చెందిన రత్మమ్మ(33)ను గత తొమ్మిది సంవత్సరాల...

మృతుని అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం భార్య చోటమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా ఆమెను తలచుకుంటు మక్తుంసాబ్ ఆదివారం రాత్రి మృతి చెందాడు.. అట్టి విషయం తెలుసుకున్న...

గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తాం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్

వికారాబాద్ : గ్రంథాలయాలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు . సోమవారం జిల్లా  గ్రంథాలయంలో 55వ జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ...

రూ. 1.06 కోటి ధర పలికిన గంగారం భూమి ….కొనుగోలు చేసిన కోకాపేట జాయ్ వెంచర్స్ యాజమాని శ్రీకాంత్ రెడ్డి….. గంగారం రైతుల ఆందోళన

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో గంగారం వద్ద అమ్మకానికి ఉంచిన  మూడున్నర ఎకరాల భూమి వేలం పాటను సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్దబహిరంగ వేలం నిర్వహించారు. వేలం పాటలో 50 మంది వరకు పాల్గొనగా...

వికారాబాద్ బ్రిడ్జీ మరమ్మతులకు లైన్ క్లియర్ , ఎంపీ నివాసంలో చర్చలు సఫలం

వికారాబాద్: వికారాబాద్ రైల్వే బ్రిడ్జీ మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 12 కోట్లు మంజూరైన విషయం వికారాబాద్ పట్టణ ప్రజలకు  తెలిసిందే. ఈ క్రమంలోనే అట్టి బ్రిడ్జును మూలమాలుపులు కాకుండా స్టేట్ గా...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి