మర్పల్లి : వంశపారంపర్యంగా వచ్చిన భూమిని అసలు పట్టా దారులకు తెలియకుండా 32ఎకరాల భూమిని తహసిల్దార్ పట్టా మార్పిడి చేయడంతో అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులపై దురుసుగా ప్రవర్తించడంతో తహసిల్దార్ పై రైతు దాడి...
వికారాబాద్(ధారూర్): స్వరాష్ట్ర స్వపరిపాలనలో స్వచ్ఛ గ్రామాలకు శ్రీకారమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామంలో పర్యటించారు. తెలంగాణ...
వికారాబాద్: అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న వారిని పట్టుకుని అసలు సూత్రదారులను గుర్తించడం జరిగిందని వారి నుండి 30 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకుని ముగ్గురు నింధితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ...
అనంతగిరి డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రి అనుమతుల కొరకు లంచం తీసుకుంటూ నారాయణపేట జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో మాస్ మీడియా అధికారిగా పని చేస్తున్న హన్మంతు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా...