Vikarabad

ముఖ్యమంత్రిని కలిసిన శుభప్రద్ పటేల్

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర...

కే జీ బీవి వర్కర్స్ ను పర్మినెంట్ చేసి సమస్యలు పరిష్కరించాలి.: రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంట నాగయ్య,వై.గీత

హైదరాబాద్:కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేస్తానన్న కేసీఅర్ హామీని కేజీబీవీ లలో పని చేస్తున్న ఏడు వేల మందికి వర్తింప చేయాలని తెలంగాణ ప్రగతిశీల kgbv నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్...

15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ  మెదడు వాపు వ్యాధి సోకకుండా జేఈ వ్యాక్సినేషన్: జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్: జిల్లాలో ఒకటి నుండి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ  మెదడు వాపు వ్యాధి సోకకుండా J E ( జపనీస్ ఎన్సపాలిటీస్ ) వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ...

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పురిటి శిశువు మృతి….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పురిటి శిశువు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వంద పడకల ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... భద్రాద్రి...

పార్లమెంట్ పరిధిలోని ‘రైల్వే స్టేషన్ల”ను ఎప్పుడూ అభివృద్ధి చేస్తారు?–ఎంపీరంజిత్ రెడ్డి

న్యూ ఢిల్లీ: నా పార్లమెంట్ పరిధిలోని 'రైల్వే స్టేషన్ల"ను ఎప్పుడూ అభివృద్ధి చేస్తారని చేవెళ్ల  ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్ లో గల మెత్తారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల పరిస్థితి...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి