పరిగి: పరిగి పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాల JDH పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులచే పని చేపిస్తుంటే ఆ విషయం తెలుసుకొని విలేకరులు వెళ్లి జెడిహెచ్ పాఠశాల సిబ్బందికి అడగడం జరిగిందన్నారు. విద్యార్థులకు చదువుకోడానికి...
వికారాబాద్ : ఓటర్ నమోదు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్...
ధారూర్ : ఆర్టీసీ సమయపాలన లోపం విద్యార్థులకు శాపంగా మారింది..
వికారాబాద్ డిపో ఆర్టీసీ సమయపాలన పాటించాలి అంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేశారు. ధారూర్ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలోని...
అనంతగిరి డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు వద్ద 22 ఏనుగుల గుంపు హడావుడి చేశాయి,, విపరీతమైన మంచు కురుస్తుండగా కొంతమంది గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్ నందు...
హైదరాబాద్: గుంటూరు కు చెందిన వైభవి(19 సందీప్ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వైభవి రెండేళ్ల నుంచి సందీప్ను దూరంగా పెడుతున్న సందీప్ వేరు వేరు నంబర్ల నుంచి వైభవి కి ...