శ్రీశైలం: ఈనెల 26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను రాష్ట్రపతి ద్రౌపది...
న్యూఢిల్లీ: ఉపాధి హమీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ రోజు లోక్ సభ...
వికారాబాాద్ : వికారాబాద్ పట్టణంలోని బిటిఎస్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ బిజెపి నాయకులు మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుచిత్ సాక్షి శివానంద్...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలన దేశం కోరుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ఎస్పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటానికి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఈ సందర్బంగా...
హైదరాబాద్: గుంటూరు కు చెందిన వైభవి(19 సందీప్ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వైభవి రెండేళ్ల నుంచి సందీప్ను దూరంగా పెడుతున్న సందీప్ వేరు వేరు నంబర్ల నుంచి వైభవి కి ...