news

ఈనెల 26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి

శ్రీశైలం:  ఈనెల 26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను రాష్ట్రపతి ద్రౌపది...

ఉపాధి హమీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి-ఎంపీ రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ: ఉపాధి హమీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ రోజు లోక్ సభ...

అయ్యప్ప దేవాలయంలో పడి పూజ…నటరాజ్ ఆటపాటలతో అలరించిన చిన్నారులు.

వికారాబాాద్ : వికారాబాద్ పట్టణంలోని బిటిఎస్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ  బిజెపి నాయకులు మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుచిత్ సాక్షి శివానంద్...

ఢిల్లీకి బయలు దేరి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలన దేశం కోరుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ఎస్పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటానికి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఈ సందర్బంగా...

మియపూర్ కత్తి పోట్లు అప్డేట్…. ప్రేమ వ్యవహారమే ఈ దాడులకు కారణం….

హైదరాబాద్:  గుంటూరు కు చెందిన వైభవి(19  సందీప్ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వైభవి  రెండేళ్ల నుంచి సందీప్‌ను దూరంగా పెడుతున్న సందీప్  వేరు వేరు నంబర్‌ల నుంచి వైభవి కి ...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి