news

ఓటరు నమోదు దరఖాస్తు డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

వికారాబాద్ : ఓటర్ నమోదు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్...

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి … మరికొందరి పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లా : జలమండలి నిర్లక్ష్యంతో మైలార్ దేవ్ పల్లి లో సరఫరా అవుతున్న కలుషిత జలాలు తాగి ఇద్దరు దుర్మరణమయ్యారు.. ఆఫ్రీన్ సుల్తానా (22) ఈరోజు మృతి చెందగా, నిన్న మంగళవారం...

సమయ పాలన లోని బస్సులతో ఇబ్బందులు రోడ్డు పై ధర్నా నిర్వహించిన విద్యార్థులు

ధారూర్ : ఆర్టీసీ సమయపాలన లోపం విద్యార్థులకు శాపంగా మారింది.. వికారాబాద్ డిపో ఆర్టీసీ సమయపాలన పాటించాలి అంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేశారు. ధారూర్ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలోని...

రోడ్డుపైకి ఏనుగుల గుంపు

అనంతగిరి డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు వద్ద 22 ఏనుగుల గుంపు హడావుడి చేశాయి,, విపరీతమైన మంచు కురుస్తుండగా కొంతమంది గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్ నందు...

నేడు ఆకాశంలో అద్భుతం.. మామూలు గానే చూడొచ్చు

అనంతగిరి డెస్క్ : ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశం.. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్‌ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి,...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి