news

కాలేజీ బస్సును ఢీకొట్టిన…. లారీ 15 మంది విద్యార్థులకు గాయాలు

నల్గొండ: నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. కాలేజీ విద్యార్థులు ప్ర‌యాణిస్తున్న‌ బస్సును ఓ లారీ వెనుక నుండి వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ...

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన రఘువీర్ రెడ్డి

వికారాబాద్ :  మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ని పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి ప్రసాద్...

ఆస్తి కోసం సొంత అన్నను హత్య చేసిన తమ్ముడు

ఇబ్రహీంపట్నం : భూమి కోసం సొంత అన్నను తమ్ముడు చంపిన సంగటన ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం....... ఇబ్రహీంపట్నం మండలం తుర్కగుడా లో దారుణం చోటు...

ప్రసాదంలో మత్తు మందు… బంగారం దోచుకెళ్లిన యువతి

తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యువతి మోసం చేసింది. ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బస్సులో యువకుడికి పరిచయమై లాడ్జికి తీసుకెళ్లిన యువతి అనంతరం ప్రసాదంలో...

శబరిమలై అయ్యప్ప దర్శనం సమయం పెంపు

శబరిమలై: శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేెందుకు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలిరావడంతో  తంత్రి , దేవస్వామ్ బోర్డు , EO సంప్రదింపుల మేరకు దర్శన సమయం రోజుకు 18 గంటల నుండి...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి