శబరిమలై అయ్యప్ప దర్శనం సమయం పెంపు

0
23 Views

శబరిమలై: శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేెందుకు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలిరావడంతో  తంత్రి , దేవస్వామ్ బోర్డు , EO సంప్రదింపుల మేరకు దర్శన సమయం రోజుకు 18 గంటల నుండి 19 గంటలకు పొడిగించారు. స్వామి వారి దర్శనాన్ని ఉదయం:- 3am- 1:30pm సాయంత్రం:- 3pm-11:30pm చేయించనున్నారు. హరివరాసనం 11.25 pm ఉండనుంది.