వికారాబాద్:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా...
వికారాబాద్(కోడంగల్):ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలను అర్హులందరూ సద్విని చేసుకోవాలని వాణిజ్య పనుల శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి సూచించారు.మంగళవారం కొడంగల్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ లోని ఆరవ వార్డులో నిర్వహించిన ప్రజావాణి...