తాండూర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి అన్నారు. పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ...
హైదరాబాద్: తె లంగాణ వ్యాప్తంగా జనవరి 26నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టానున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే ,ప్రియాంక గాంధీ వద్రా లు హాజరుకానున్నారు....
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో ఈ నెల 21 నుండి 27 వరకు అతి రుద్ర మహయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆధ్యాత్మీక సేవా మండలి సభ్యులు సుబాష్ పంతులు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్...
న్యూ ఢిిల్లీ: ఈ నెల 14 న ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఏర్పాట్లను సోమవారం తన...