Vikarabad

ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రతి వారం ప్రజావాణి: కలెక్టర్ నిఖిల

వికారాబాద్ : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన...

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రఘువీర్ రెడ్డి

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ని నూతనంగా నియమింప బడ్డ పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు....

దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా:ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని  పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షేత్రస్థాయి...

కోట్ పల్లిలో అమ్మవారి పూస్తే దొంగలించిన దుండగులు

కోట్ పల్లి: కోట్ పల్లి మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో అమ్మవారి పూస్తే ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ...

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన రఘువీర్ రెడ్డి

వికారాబాద్ :  మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ని పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి ప్రసాద్...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి