వికారాబాద్: జీవో 11 ప్రకారం తమ డిమాండ్లను పరిష్కరించాలని మిషన్ భగీరథ కార్మికులు గురువారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాకు పంప్ హౌస్ నుంచి సరఫరా...
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరు...
అనంతగిరి డెస్క్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 19 న అద్దికారుల ముందు హాజరు కావాలని నోటీస్ అందుకున్నారు. ఏ కేసులో నోటీస్...
హైదరాబాద్ : దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో బాలిక మిస్సింగ్ విషాదం మిగిల్చింది. దమ్మైగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. చిన్నారి మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు చెరువులో మృతదేహాన్ని గుర్తించారు....
వికారాబాద్ : కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సు ఎక్కిన కాడి నుండి దిగే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితులు వికారాాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో నెలకొంది....