హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సూరారం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక (15) పై గత నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు సొంత...
వికారాబాద్: జీవో 11 ప్రకారం తమ డిమాండ్లను పరిష్కరించాలని మిషన్ భగీరథ కార్మికులు గురువారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాకు పంప్ హౌస్ నుంచి సరఫరా...
అనంతగిరి డెస్క్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 19 న అద్దికారుల ముందు హాజరు కావాలని నోటీస్ అందుకున్నారు. ఏ కేసులో నోటీస్...
కుల్కచర్ల : ప్రిన్సిపల్ వేధింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సుజాత చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లకు గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల బాలుర...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుభప్రద్ పటేల్ ను టైగర్ ఎలా ఉన్నావ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయంగా పలుకరించారు....