తిరుపతి: మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీవారిమెట్టు మార్గం మూసివేశారు టీటీడీ అధికారులు. వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన TTD అధికారులు...ఉదయం 8 గంటల నుంచి నడక మార్గం భక్తులకు అనుమతి...
శబరిమలై: శబరిమల అయ్యప్ప దర్శనానికి కనీసం 15 గంటలు పడుతున్నట్టు తెలుస్తుంది. పంబా నుంచి శబరిమలై వెళ్లేందుకు కనీసం అయ్యప్ప స్వాములకు 10 గంటల సమయం పడుతుందని లక్షలాది మంది అయ్యప్ప స్వాములు...
వికారాబాద్ (బంట్వారం): బొపురారం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఇరు వర్గాల దాడిలో ఇరువురి పై కేసు నమోదు చేయడం జరిగిందని బంట్వారం పోలీసులు తెలిపారు. టిప్పర్ లారీ విషయమై జరిగిన గొడవలో...
వికారాబాద్ (బంట్వారం): తూకం కంటా వద్ద జరిగిన ఘటనతో ఏకంగా 50 మందిి ఇద్దరిపై దాడి చేసి గాయ పర్చిన సంఘటన వికారాబాద్ జిల్లా బంటారం మండలం బొపనారం గ్రామంలో చోటు చేసుకుంది....
వికారాబాద్ : మాజీ మంంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ కార్యనిర్వహాక కార్యవర్గంలో ఆయన స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీపీసీసీ...