news

తిరుమలలో తుఫాన్ ఎఫెక్ట్ నడకదారి బంద్

తిరుపతి: మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీవారిమెట్టు మార్గం మూసివేశారు టీటీడీ అధికారులు.   వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన TTD అధికారులు...ఉదయం 8 గంటల నుంచి నడక మార్గం భక్తులకు అనుమతి...

శబరిమల అయ్యప్ప దర్శనానికి 15 గంటలు

శబరిమలై: శబరిమల అయ్యప్ప దర్శనానికి కనీసం 15 గంటలు పడుతున్నట్టు తెలుస్తుంది. పంబా నుంచి శబరిమలై వెళ్లేందుకు కనీసం అయ్యప్ప స్వాములకు 10 గంటల సమయం పడుతుందని లక్షలాది మంది అయ్యప్ప స్వాములు...

బొప్పునారం గ్రామ దాడిలో ఇరువురుపై కేసు

వికారాబాద్ (బంట్వారం): బొపురారం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఇరు వర్గాల దాడిలో ఇరువురి పై కేసు నమోదు చేయడం జరిగిందని బంట్వారం పోలీసులు తెలిపారు. టిప్పర్ లారీ విషయమై జరిగిన గొడవలో...

వికారాబాద్ జిల్లాలో దారుణం 50 మంది కలిసి ఇద్దరిపై దాడి

వికారాబాద్ (బంట్వారం): తూకం కంటా వద్ద  జరిగిన ఘటనతో   ఏకంగా 50  మందిి ఇద్దరిపై దాడి  చేసి గాయ పర్చిన సంఘటన  వికారాబాద్ జిల్లా బంటారం మండలం బొపనారం గ్రామంలో చోటు చేసుకుంది....

మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు

వికారాబాద్ : మాజీ మంంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ కార్యనిర్వహాక కార్యవర్గంలో ఆయన స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీపీసీసీ...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి