news

పోడు భూముల లబ్దిదారుల వివరాలు అందజేయాలి: జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ : పోడు భూముల లబ్ధిదారులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలు అర్హుల వివరాలను మూడు రోజులలో అందజేస్తే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా...

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా రఘువీరారెడ్డి

వికారాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా  ధారూరు మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డిని నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రఘువీరారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించినప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిని...

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో విద్యార్ధుల సెల్ఫీ జోష్

దుబ్బాక:  హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ జాతీయ స్థాయి కరాటే పోటిల్లో సత్తా చాటిన మిరుదొడ్డి మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలను అభినందించినడానికి మిరుదొడ్డి కస్తూర్భా గాంధీ బాలికల...

ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

అనంతగిరి డెస్క్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచారీ పూర్తి చేశాడు. ఓపెనర్ గా శిఖర్ దావన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన...

దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుడి విరాళం

వికారాబాద్ ( ధారూరు ) :  హనుమాన్ దేవాలయం పున్నర్ నిర్మాణానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయిని అంజయ్య 25,000విరాళం అందజేశారు. ధారూర్ మండల కేంద్రంలో పునర్ నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయానికి   దేవాలయ...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి